కేప్‌టౌన్‌ వీధుల్లో కోహ్లి, ధావన్‌ చిందులు

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌లు కేప్‌టౌన్‌ వీధుల్లో చిందేశారు. దక్షిణాఫ్రికాతో జనవరి 5 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టు నేపథ్యంలో ఈ స్టార్‌ క్రికెటర్ల కెప్‌టౌన్‌ నగరంలో ఫ్యామిలీతో చక్కర్లు కొడుతూ సరదాగా గడుపుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top