విజయం ఎవరిదో..? | Markram falls early in 241 chase | Sakshi
Sakshi News home page

Jan 27 2018 7:49 AM | Updated on Mar 21 2024 8:11 PM

టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసకందాయంలో పడింది. ఇరు జట్లకు విజయావకాశాలు సమంగా ఉండటంతో శనివారం నాలుగో రోజు ఆట కీలకం కానుంది. భారత్‌ నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 17 పరుగులు చేసింది. హషీమ్‌ ఆమ్లా(2 బ్యాటింగ్‌), డీన్‌ ఎల్గర్‌( 11 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement