ఇళయరాజాకు పద‍్మవిభూషణ్.. ధోనికి పద్మభూషణ్

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2018కి చెందిన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం నేడు(గురువారం)ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారిలో 73 మందికి పద్మశ్రీ, పద‍్మభూషణ్ 9 మందికి, ముగ్గురికి పద్మవిభూషణ్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది. మరికాసేపట్లో పద్మ అవార్డులపై కేంద్రం అధికారిక ప్రకటన చేయనుంది. 2018 ఏడాదిలోఈ ప్రతిష్టాత్మక పురస్కారాల కోసం మొత్తం 15700 మంది ప్రముఖులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top