ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబును తరిమికొట్టాలి | YSRCP MP Varaprasad Slams Chandrababu Over Tirupati Deeksha | Sakshi
Sakshi News home page

ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబును తరిమితరిమికొట్టాలి

Apr 30 2018 10:57 AM | Updated on Mar 20 2024 1:48 PM

స్వాతంత్య్రం వచ్చాక విపరీతంగా అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయిన ఘనత ఒక్క చంద్రబాబుదేనని ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. ప్రత్యేక హోదా విలువ చంద్రబాబుకు తెలియదన్నారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లి వట్టిచేతులతో తిరిగివచ్చిన ముఖ్యమంత్రి కూడా ఆయనేనని ఎద్దేవా చేశారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉండి ప్రత్యేక హోదా, విభజన హామీలు  అమలు చేయించలేని అమసర్థ ముఖ్యమంత్రి చంద్రబాబేనంటూ నిప్పులు చెరిగారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement