అడుగడుగునా అన్యాయం.. అబద్ధాలు: వైఎస్‌ జగన్‌ | YS jagan Mohan Reddy Public Meeting At Rayachoti | Sakshi
Sakshi News home page

అడుగడుగునా అన్యాయం.. అబద్ధాలు: వైఎస్‌ జగన్‌

Mar 18 2019 6:14 PM | Updated on Mar 22 2024 11:29 AM

ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనతో విసిగిపోయిన ప్రతీ ఒక్కరికి అండగా తాను ఉన్నానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. తన 3648 కి.మీటర్ల పాదయాత్రలో ప్రతి పేదవాడి గుండెచప్పుడు విన్నానని, వారి సమస్యలను దగ్గరుండి చూశానని వైఎస్‌ జగన్‌ తెలిపారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అడుగడుగునా అన్యాయం, అబద్ధాలతో ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement