భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన | Wife Protest In Front Of Husband House In Hyderabad | Sakshi
Sakshi News home page

భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన

Oct 8 2018 11:22 AM | Updated on Mar 20 2024 3:51 PM

న్యాయస్థానంలో పెండింగ్‌లో భార్యభర్తల వివాదం రచ్చకెక్కింది. భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు భార్యభర్తలు ఇద్దరిపై న్యూసెన్స్‌ కేసులు నమోదు చేసిన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  పద్మారావునగర్‌కు చెందిన నికిల్‌కుమార్‌కు వరంగల్‌ గిర్మాజీపేటకు చెందిన అపర్ణతో 2016 ఆగస్టులో వివాహం జరిగింది. వీరిద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement