ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య | vijayawada student commits suicide in SRM university in chennai | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య

Jan 23 2018 1:20 PM | Updated on Mar 20 2024 3:53 PM

చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఈ విశ్వవిద్యాలయంలో బీటెక్‌ మూడో సంవత్సరం చదుతున్న సాయినాథ్‌ మంగళవారం కాలేజ్‌ హాస్టల్‌ భవనం మూడవ అంతస్తు నుంచి దూకి  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయినాథ్‌ స్వస్థలం విజయవాడలోని నారాయణలింగాపురం. కాలేజ్‌ యాజమాన్యం రూ.10 వేల ఫైన్‌ విధించారని.. దీంతో మనస్థాపం చెందిన సాయినాథ్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. విద్యార్థి ఆత్మహత్యపై సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థిలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement