సురేందర్‌ మృతదేహానికి బీజేపీ నేతల నివాళి | Telangana BJP President Laxman Pays Tribute to Surender Goud | Sakshi
Sakshi News home page

సురేందర్‌ మృతదేహానికి బీజేపీ నేతల నివాళి

Oct 14 2019 1:06 PM | Updated on Mar 21 2024 11:35 AM

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆత్మహత్యకు పాల్పడిన రాణిగంజ్‌ డిపో కండక్టర్‌ సురేందర్‌గౌడ్‌ మృతదేహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ నివాళులర్పించారు.  సోమవారం సురేందర్ గౌడ్ తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సోమవారం ఆయన మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement