సచివాలయంలో సరైన బాత్‌ రూమ్‌ కూడా లేదు

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్దిపై పదేపదే కేంద్రాన్ని తప్పుపట్టడం టీడీపీ నాయకులకు ఫ్యాషన్‌ అయిందని బీజేపీ ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి సమావేశంలో ఆయన ప్రసంగిస్తుంటే అధికార పార్టీలు అడ్డుపడటంతో అసహనానికి లోనయ్యారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులకు, వీర్రాజుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top