మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యలపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు | Police files complaint against Minister Somireddy in Guntur District | Sakshi
Sakshi News home page

మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యలపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

May 28 2018 10:16 AM | Updated on Mar 20 2024 3:51 PM

శ్రీవారి ఆభరణాలు, పింక్‌ డైమండ్‌ మాయమయ్యాయంటూ టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై విచారణ జరిపించకుండా ఎదురుదాడి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తీరు అనుమానాలకు తావిస్తోందని బ్రాహ్మణ సేవా సమితి ఎగ్జిక్యూటివ్‌ మెంబర్, బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ ఆలూరు కోటేశ్వరరావు అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement