పవన్‌కు ఆవేశం తప్ప ఆలోచన లేదు: పల్లె | Palle Raghunatha Reddy Criticised Pawan Kalyan | Sakshi
Sakshi News home page

Mar 15 2018 12:56 PM | Updated on Mar 22 2024 11:23 AM

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ టీడీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం సరికాదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత పల్లె రఘునాథరెడ్డి అన్నారు. పవన్‌కు ఆవేశం తప్ప ఆలోచన లేదని ఆయన విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల పాటు తమతో ఉంటూ అకస్మాత్తుగా టీడీపీపై విమర్శలు చేయడం అనుమానాలనకు దారితీస్తోందని అన్నారు. పవన్‌ వెనుక బీజేపీ హస్తం ఉండచ్చొని, పవన్‌ను బీజేపీ ఒక పావులా వాడుకుంటుందని అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement