క్రికెట్‌కు బ్రేక్..సైనిక విధుల్లో ధోని | MS Dhoni to start guard duty in Kashmir | Sakshi
Sakshi News home page

క్రికెట్‌కు బ్రేక్..సైనిక విధుల్లో ధోని

Jul 31 2019 11:40 AM | Updated on Mar 20 2024 5:21 PM

దేశ రక్షణలో భాగం కావాలని రెండు నెలలు ఆటకు విరామం పలికిన టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని బుధవారం విధుల్లో చేరాడు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా కలిగిన ధోని ఆగస్ట్‌ 15 వరకు కశ్మీర్‌ లోయలో సేవలందించనున్నాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement