‘పౌర రగడ వెనుక విపక్షం’ | Modi Says Congress Creating A Ruckus Over Citizenship Bill | Sakshi
Sakshi News home page

‘పౌర రగడ వెనుక విపక్షం’

Dec 15 2019 5:27 PM | Updated on Mar 20 2024 5:39 PM

పౌరసత్వ సవరణ బిల్లుపై హింసాత్మక నిరసనల వెనుక విపక్షాల ప్రమేయం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని, దిక్కుతోచని స్ధితిలో హింసకు దిగుతున్నాయని ఆరోపించారు. ఆందోళనలు చేస్తున్న వారిని వారి దుస్తులను బట్టి గుర్తించవచ్చని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌ వాదననే కాంగ్రెస్‌ ముందుకు తెస్తోందని ఎద్దేవా చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement