చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని దోచేశారు | MLA Anil Kumar Demand Probe On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని దోచేశారు

Feb 14 2020 7:33 PM | Updated on Mar 22 2024 11:10 AM

 రాష్ట్రం విడిపోయాక మొట్ట మొదటి సీఎంగా చెట్టు కింద పాలన చేశానని చెప్పుకునే చంద్రబాబు బండారం బట్టబయలైందని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ అన్నారు. కష్టపడుతున్నానని చెప్పి తన పాలనలో రాష్ట్రాన్ని దోచేశారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సహాయకుడు దగ్గరే రూ.2 వేల కోట్లు దొరికితే బాబు, లోకేష్‌, వారి అనుచరులు, బినామీల దగ్గర ఎన్ని వేల కోట్లు దొరుకుతాయన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయన్నారు. షెల్‌ కంపెనీల పేరుతో బాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement