ఇంతవరకు దేవతా విగ్రహాలకు, చరిత్రలో నిలిచిన వారి విగ్రహాలకు, సినిమా హీరో కటౌట్లకు పాలాభిషేకాలు చూశాం. కానీ ఒక వ్యక్తికి పాలాభిషేకం చేయడం మాత్రం చూసి ఉండరు. ఇలాంటి వింత సంఘటన మన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఇంతకి పాలాభిషేకం జరిగింది ఎవరికనుకుంటున్నారా.. మన అసెంబ్లీ స్పీకర్ ఎస్ మధుసూదనా చారికి. ఆదివారం ఆయన అభిమానులు పెద్దపల్లిలో ఆయనకు పాలాభిషేకం చేశారు. ఇప్పుడా వీడియో నెట్టింటా హల్చల్ చేస్తుంది.
స్పీకర్కు పాలాభిషేకం... వైరల్!
Apr 1 2018 6:50 PM | Updated on Mar 20 2024 3:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement