బీజేపీపై మెహబూబా ముఫ్తీ ఆగ్రహం | Sakshi
Sakshi News home page

బీజేపీపై మెహబూబా ముఫ్తీ ఆగ్రహం

Published Fri, Jul 13 2018 5:27 PM

 జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పీడీపీ ఎమ్మెల్యేల సహకారంతో బీజేపీ కశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తోందనే వార్తలపై ఆమె స్పందించారు.

Advertisement
Advertisement