వ్యక్తి ప్రాణం తీసిన రూ.200 | man died in sangareddy | Sakshi
Sakshi News home page

వ్యక్తి ప్రాణం తీసిన రూ.200

Jan 25 2018 11:06 AM | Updated on Mar 21 2024 8:11 PM

దాబాలో రూ.200 బిల్లు విషయంలో తగాదా ఏర్పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డిలో చోటు చేసుకుంది. కొండాపూర్‌ మండలం తెర్పోల్‌కి చెందిన షాకిర్‌ మియా(45), చాకలి రాములు, గంగ్యా నర్సింలు పెద్దాపూర్‌లో సిమెంట్‌ రింగులు కొనుగోలు చేసి, వాటిని వాహనంలో గ్రామానికి తీసుకెళ్తున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement