చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి షాక్‌ | Konda Sidharth Joins In YSR Congress Party | Sakshi
Sakshi News home page

Nov 12 2018 2:10 PM | Updated on Mar 21 2024 10:49 AM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. చిత్తూరు జిల్లా తాంబల్లపల్లి నియోజకవర్గం పీటీఎం మండలం ఎంపీపీగా ఉన్న కొండా గీతమ్మ, కొండా సిద్ధార్థ్‌ తమ అనుచరులతో కలిసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ ఎంపీ మిథున్‌ రెడ్డి, ద్వారాకానాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వారు కలిశారు. టీడీపీలో 40 ఏళ్ల పాటు కొనసాగిన కొండా సిద్ధార్థ్‌ కుటుంబాన్ని జననేత సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement