జంట పేలుళ్ల కేసు: దోషులకు ఉరి శిక్ష | Hyderabad Twin Blasts Case Accused Get Death Sentence | Sakshi
Sakshi News home page

Sep 10 2018 6:51 PM | Updated on Mar 22 2024 11:28 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ జంట బాంబు పేలుళ్ల కేసులో దోషులకు ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఇద్దరు దోషులకు మరణశిక్ష, ఒకరికి యావజ్జీవకారాగార శిక్ష  విధించింది.ఈ మేరకు  చర్లపల్లి కారాగార ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు  సోమవారం సాయంత్రం తీర్పు వెల్లడించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement