పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నెలకొనగా, ఇదే సమయంలో కుల్ భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్ధానంలో విచారణ ప్రారంభమైంది. గూఢచర్యం ఆరోపణలపై 2016లో బెలూచిస్తాన్లో అరెస్టైన జాదవ్కు పాక్ సైనిక కోర్టు మరణ శిక్ష విధించింది. పాక్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ భారత్ అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది.
జాదవ్ కేసులో విచారణ షురూ
Feb 18 2019 3:57 PM | Updated on Mar 22 2024 11:14 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement