మైక్‌ లాక్కునే క్రమంలోనే అనుకోకుండా జరిగింది

ఈ ఘటనపై స్పందించిన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండురావు.. కొన్ని సందర్భాల్లో ప్రజలు చాలా కఠినంగా ప్రశ్నలు అడుగుతారని.. వాటిని నేతలు విన్నప్పటికీ.. వారు మళ్లీ అదే అడుగుతూ ఉంటారని.. ఆ సమయంలో మైక్‌ లాక్కోవాల్సి వస్తుందని చెప్పారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top