రాజస్థాన్‌ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్‌ | Sakshi
Sakshi News home page

రాజస్థాన్‌ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్‌

Published Thu, Feb 1 2018 7:11 PM

 ఈ ఏడాది ద్వితీయార్థంలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజస్థాన్‌లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరిగిన కీలకమైన ఉప ఎన్నికల్లో కమలదళానికి చుక్కెదురైంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా పుంజుకొని మండల్‌గఢ్‌ అసెంబ్లీ స్థానంలో విజయకేతనం ఎగరవేసింది. అలాగే అజ్మీర్‌, అల్వార్‌ లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement