కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తన విదేశి ఆస్తులను బహిర్గతం చేయడంలో విఫలమయ్యారని అన్నారు. అయిన కాంగ్రెస్ పార్టీ ఆయనపై చర్యలు తీసుకోలేదని తెలిపారు.
May 13 2018 5:21 PM | Updated on Mar 22 2024 10:49 AM
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తన విదేశి ఆస్తులను బహిర్గతం చేయడంలో విఫలమయ్యారని అన్నారు. అయిన కాంగ్రెస్ పార్టీ ఆయనపై చర్యలు తీసుకోలేదని తెలిపారు.