మహిళా కమిషన్‌ లోగో ఆవిష్కరించిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ లోగోను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, మహిళా మంత్రులు పుష్పశ్రీవాణి, మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్కే రోజా తదితరులు పాల్గొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top