పోలవరం ప్రాజెక్టు అంచనాల పెంపు

 పోలవరం ప్రాజెక్టు అంచనాల పెంపు విషయమై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వివరణ ఇచ్చింది. ప్రాజెక్టుకు సంబంధించి పెంచిన అంచనాలపై రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికర సమాధానం ఇస్తేనే.. పెంచిన కొత్త అంచనాలను ఆమోదిస్తామని స్పష్టం చేసింది. 2010- 11లో కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు రూ. 16101 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top