బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు చంపారన్ జిల్లాలో బస్సు రోడ్డుపక్కనున్న లోతైన గుంతలో పడి మంటలు చెలరేగటంతో దాదాపు 27 మంది వరకు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది.
May 4 2018 7:01 AM | Updated on Mar 22 2024 11:30 AM
బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు చంపారన్ జిల్లాలో బస్సు రోడ్డుపక్కనున్న లోతైన గుంతలో పడి మంటలు చెలరేగటంతో దాదాపు 27 మంది వరకు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది.