Sakshi News home page

నా వల్ల పార్టీకి ఇబ్బంది కాకూడదు

Published Sun, Aug 12 2018 6:53 PM

గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదివారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్‌కు పంపించారు. తాను చేపట్టిన గో రక్షణ ఉద్యమానికి, పార్టీకి లింక్ పెడుతున్నారని, తన వల్ల పార్టీకి నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే రాజీనామా చేసినట్లు తెలిపారు.

Advertisement
Advertisement