నిరంతరం ప్రజల్లోనే ప్రతిపక్ష నేత.. | Ap Next CM YS Jagan-India today Survey | Sakshi
Sakshi News home page

నిరంతరం ప్రజల్లోనే ప్రతిపక్ష నేత..

Feb 22 2019 7:11 AM | Updated on Mar 22 2024 10:49 AM

వైఎస్‌ జగన్‌ రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి కానున్నారని ‘ఇండియాటుడే’ టీవీ చానెల్‌ తేల్చి చెప్పింది. తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లు జాతీయ చానెల్‌ ఇండియా టుడేలో ప్రసారమయ్యే ‘పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజి’ (పీఎస్‌ఈ) కార్యక్రమం వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో మారుతున్న పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితులు, ఓటర్ల మనోగతంపై ఇది ఎప్పటికపుడు విడతలవారీగా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తుంటుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement