ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన ప్రారంభించిన ఈ 54 రోజుల్లోనే అద్భుతాలు చేశారని గవర్నర్ నరసింహన్ అభినందించారు. జగన్ తన పరిపాలనతో ఆంధ్రప్రదేశ్లో చరిత్ర సృష్టిస్తారని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు ఉమ్మడి గవర్నర్గా వ్యవహరించిన నరసింహన్ రాష్ట్ర బాధ్యతల నుంచి వైదొలుగుతున్న నేపథ్యంలో సోమవారం విజయవాడలోని గేట్వే హోటల్లో వీడ్కోలు కార్యక్రమం జరిగింది.
నాన్న పాత్ర పోషించారు..
Jul 23 2019 7:55 AM | Updated on Jul 23 2019 8:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement