చంద్రబాబుకు ఈసీ షాక్ | AP CM Chandrababu Naidu Meets CEC Sunil Arora Over Repolling | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఈసీ షాక్

May 17 2019 7:48 PM | Updated on Mar 21 2024 11:09 AM

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రాల్లో అవకతవకలు జరిగినట్టు స్పష్టమైన ఆధారాలుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం 5 చోట్ల రీపోలింగ్‌ ఆదేశించింది. ఇక ఏపీలో ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి ఈసీపై సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్న సీఎం చంద్రబాబు మరోసారి అదే పంథా అనుసరించారు. రీపోలింగ్‌పై ఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టిన బాబు శుక్రవారం సీఈసీ సునీల్‌ అరోరాను కలిశారు. గంటన్నరపాటు ఆయనతో భేటీ అయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement