గ్లోబరీనాను ప్రతివాదిగా చేర్చిన పిటిషనర్‌ | 3.28 lakh students failed due to poor academics | Sakshi
Sakshi News home page

గ్లోబరీనాను ప్రతివాదిగా చేర్చిన పిటిషనర్‌

May 8 2019 11:58 AM | Updated on Mar 22 2024 10:40 AM

తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఫెయిల్ అయిన 3.28 లక్షల మంది అభ్యర్థులకు సంబంధించిన రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదని ఇంటర్మీడియెట్‌ బోర్టు హైకోర్టుకు తెలిపింది. పూర్తి వివరాలు సమర్పించడానికి మరో వారం రోజుల సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ రామచందర్‌రావు ఈ సందర్భంగా కోర్టును కోరారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement