చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు: జోగి రమేష్‌ | MLA Jogi Ramesh Fires On Chandrababu And Lokesh | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు: జోగి రమేష్‌

Nov 11 2019 2:42 PM | Updated on Nov 11 2019 3:51 PM

స్పీకర్‌ గౌరవ మర్యాదలను టీడీపీ నేతలు మంట గలుపుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ మండిపడ్డారు. తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు స్పీకర్‌ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బలహీన వర్గాలంటే చంద్రబాబు, లోకేష్‌కు ఎందుకంత చులకన అని ప్రశ్నించారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement