ముంబైలో మరాఠాలు, దళితుల మధ్య ఘర్షణలు | Clashes between Marathas and Dalits in Mumbai | Sakshi
Sakshi News home page

Jan 2 2018 5:00 PM | Updated on Mar 20 2024 12:05 PM

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో హింస వాతావరణం నెలకొంది. దళితులు, మరాఠాల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. ఈ గొడవలో ఒకరు మృతిచెందగా, పలువరికి గాయాలయ్యాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు ముంబై, పుణె, ఔరంగాబాద్‌లో జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. వారి ఆగ్రహజ్వాలలకు పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement