తడబడిన భారత మిడిల్‌ ఆర్డర్‌ | Sri Lanka bowlers in the final session | Sakshi
Sakshi News home page

Aug 13 2017 6:50 AM | Updated on Mar 22 2024 11:03 AM

శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఎప్పటిలాగే తొలి రోజు భారత జట్టు 300 పైచిలుకు పరుగులు సాధించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (123 బంతుల్లో 119; 17 ఫోర్లు) సిరీస్‌లో రెండో శతకంతో చెలరేగడంతో పాటు మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (135 బంతుల్లో 85; 8 ఫోర్లు) వరుసగా ఏడో అర్ధ సెంచరీతో మెరిశాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement