మూడో టెస్టుపై పట్టు బిగించిన భారత్‌

ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టుపై భారత్‌ పట్టు బిగించింది. రెండో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top