కల చెదిరె... | Dream disturbed | Sakshi
Sakshi News home page

Aug 17 2015 6:46 AM | Updated on Mar 22 2024 11:25 AM

జగజ్జేతగా అవతరించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆఖరి మెట్టుపై తడబడింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సంతృప్తి పడింది. ఈ మెగా ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరి భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందిన సైనా ‘సువర్ణాధ్యాయం’ లిఖించలేకపోయింది. డిఫెండింగ్ చాంపియన్ కరోలినా మారిన్‌తో జరిగిన అంతిమ సమరంలో సైనా వరుస గేముల్లో ఓడిపోవడంతో ‘పసిడి కల’ చెదిరింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement