కాంట్రాక్ట్‌ ఉద్యోగుల గొంతు కోశారు | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల గొంతు కోశారు

Published Wed, Apr 19 2017 1:52 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు... కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల గొంతు కోశారని ఆయన మండిపడ్డారు.

Advertisement
Advertisement