'పార్లమెంటు సమావేశాలపై దేశమంతటికీ అసంతృప్తి' | Venkaiah talk about Parliament Winter Session iu new delhi | Sakshi
Sakshi News home page

Dec 23 2015 7:22 PM | Updated on Mar 21 2024 10:56 AM

ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదని, ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరిగిన తీరుపై యావత్ భారతదేశం అసంతృప్తిగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గత నవంబర్ 26న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ముగిశాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన తర్వాత వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement