వరంగల్‌కు చేరుకున్న వంశీ మృతదేహం | Sakshi
Sakshi News home page

వరంగల్‌కు చేరుకున్న వంశీ మృతదేహం

Published Fri, Feb 17 2017 9:37 AM

అమెరికాలో దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన వంశీరెడ్డి మృతదేహం శుక్రవారం వరంగల్‌కు చేరుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన వంశీరెడ్డి(27).. ఓ యువతిని కాపాడే యత్నంలో దుండగుడి కాల్పులకు గురై ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement