రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత | Two killed in road accident | Sakshi
Sakshi News home page

Nov 30 2015 10:30 AM | Updated on Mar 22 2024 11:30 AM

అచ్యుతాపురం మండలం వెదురువాడ సమీపంలో సోమవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ట్రాక్టర్‌లో యలమంచిలి వైపు వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement