విజయవాడలో దంపతుల దారుణ హత్య | The brutal murder of the couple | Sakshi
Sakshi News home page

Dec 20 2015 12:07 PM | Updated on Mar 21 2024 8:11 PM

విజయవాడ ప్రతి రోజు సంచలన ఘటనలతో వార్తల్లోకెక్కుతోంది. విజయవాడ నగరంలోని రామలింగేశ్వరనగర్‌లో చేపల మార్కెట్ పక్కన దంపతులను గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఆదివారం వేకువజామున చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఉదయం 11 గంటల ప్రాంతంలో వెలుగు చూసింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement