కాపు విద్యార్థుల జాబ్ మేళా గందరగోళం.. | Sakshi
Sakshi News home page

కాపు విద్యార్థుల జాబ్ మేళా గందరగోళం..

Published Fri, Oct 21 2016 7:32 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాపు విద్యార్థుల జాబ్ మేళా తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ జాబ్ మేళాలో చివరి రోజు ఉద్రిక్త నెలకొంది.

Advertisement
Advertisement