సుప్రీం నోటీసులు.. పెద్ద విషయం | Supreme notices to Chandrababu is a big thing, YS Jagan | Sakshi
Sakshi News home page

Mar 7 2017 8:17 AM | Updated on Mar 22 2024 11:07 AM

ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిందనే విషయం తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉలికిపాటుకు లోనయ్యారని, ఈ అంశం నుంచి ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని మళ్లిం చేందుకే అసెంబ్లీ ముగిసిన అరగంటకే విలేకరుల సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా మాట్లాడారని ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ఆయన సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement