ఘోరం జరిగిపోయింది: చంద్రబాబు | Stampede at 'Godavari Pushkaralu' || AP Govt Announces Compensation of Rs.10 lakh | Sakshi
Sakshi News home page

Jul 14 2015 12:53 PM | Updated on Mar 21 2024 8:58 PM

పుష్కరాలు పూర్తయ్యేవరకు రాజమండ్రిలోనే ఉంటానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఘోరం జరిపోయిందన్నారు. పుణ్యకార్యక్రమానికి వచ్చి ఇలా జరగడం దారుణమన్నరు. తొక్కిసలాట గురించి తెలిసిన వెంటనే కంట్రోల్ రూముకు చేరుకున్నానని తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement