నాపై దుష్ప్రచారం జరుగుతోంది: శశికళ | sasikala meets aiadmk leaders | Sakshi
Sakshi News home page

Feb 12 2017 4:12 PM | Updated on Mar 21 2024 8:11 PM

తనకు 133 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించకుండా జాప్యం చేయడం సరికాదని అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ అన్నారు. ఆదివారం పోయెస్ గార్డెన్లో పార్టీ నేతలు, సినీ ప్రముఖులతో ఆమె సమావేశమయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement