ధన్ బాద్ లో గనిలో కూలిన పైకప్పు, 4 గురు మృతి | Sakshi
Sakshi News home page

ధన్ బాద్ లో గనిలో కూలిన పైకప్పు, 4 గురు మృతి

Published Mon, Nov 11 2013 4:17 PM

ధన్బాద్ బిసిసిఎల్ బొగ్గుగనిలో పైకప్పు కూలిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులు నలుగురూ మైనర్లేనని తెలుస్తోంది. పలువురు గాయపడ్డారు. గని శిథిలాల కింద మరో 50 మంది కార్మికులు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement