తల్వార్ తో తల్లిదండ్రులను పొడిచి, అటుపై రోడ్డుమీద దొరికినవాళ్లను దొరికినట్లు గాయపరిచి, చివరికి పోలీస్ తూటాలకు బలైన ఉన్మాదికి సంబంధించి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరీంనగర్ పట్టణంలోని కమాన్ సెంటర్ లో మంగళవారం ఉదయం వీరంగం సృష్టించి 20 మందిని గాయపర్చిన ఆ యువకుడి పేరు బల్వీందర్ సింగ్.
Dec 22 2015 9:25 AM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement