మోదీకి పాక్ 'పావురం' లేఖ | Pigeon from Pakistan for PM Narendra Modi | Sakshi
Sakshi News home page

Oct 3 2016 3:40 PM | Updated on Mar 20 2024 1:57 PM

పంజాబ్- పాకిస్థాన్ సరిహద్దు వద్ద పావురం లేఖలు కలకలం రేపుతున్నాయి. పఠాన్ కోట్ సమీపంలోని బమియాల్ సెక్టార్ లోగల సింబాల్ పోస్ట్ వద్ద.. పాక్ వైపు నుంచి వచ్చిన బూడిద రంగు పావురాన్ని ఆదివారం బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement