పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నాగసుశీల ఫిర్యాదు | Naga susheela complaint against Chintalapuri srinivas | Sakshi
Sakshi News home page

Nov 18 2017 2:29 PM | Updated on Mar 21 2024 8:50 PM

అక్కినేని నాగార్జున సోదరి నాగసుశీల తన వ్యాపార భాగస్వామి చింతలపూడి శ్రీనివాస్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గత 11 ఏళ్లుగా వ్యాపార భాగస్వాములుగా ఉన్న నాగసుశీల, శ్రీనివాస్ ల మధ్య ఏడాది కాలంగా వివాదాలు జరుగుతున్నాయి. తన అనుమతి లేకుండా కంపెనీ ఆస్తులను అమ్ముకున్నారని నాగసుశీల ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. శ్రీనివాస్ భార్యతో పాటు మరో 12 మందిపై నాగసుశీల ఫిర్యాదు చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement