కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో చేయలేని పనులన్నింటినీ తాము మూడేళ్లలో చేసి చూపించామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కేంద్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) అధికారంలోకి వచ్చి నేటితో (శుక్రవారం) మూడేళ్లు పూర్తి చేసుకుంది.
May 26 2017 7:55 PM | Updated on Mar 22 2024 11:16 AM
కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో చేయలేని పనులన్నింటినీ తాము మూడేళ్లలో చేసి చూపించామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కేంద్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) అధికారంలోకి వచ్చి నేటితో (శుక్రవారం) మూడేళ్లు పూర్తి చేసుకుంది.